22.6 C
Hyderabad
Tuesday, September 30, 2025
spot_img

నేటి నుండి 5 రోజులపాటు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

ఆంధ్రప్రదేశ్: నేటి నుండి శ్రీశైలంలో 5 రోజులపాటు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్న ఆలయ అధికారాలు తెలియజేశారు. నేడు స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం మహాలక్ష్మి అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం ఆది దంపతులు బృంగివాహనంపై ప్రత్యేక పూజలందుకోనున్నారు. ఉగాది వేడుకలకు ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు రానున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో ఎలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్