22.3 C
Hyderabad
Thursday, August 28, 2025
spot_img

పిల్లలను రక్షించబోయి మృతి చెందిన ఇద్దరు తల్లులు

స్వతంత్ర, వెబ్ డెస్క్: నెల్లూరులో విషాదం నెలకొంది. పెన్నానది సమీపంలో పిల్లలను రక్షించబోయి ఇద్దరు తల్లులు మృతి చెందారు. పెన్నానది రివిట్‌మెంట్ వాల్ నిర్మాణం కోసం తవ్విన గుంతలో ఇద్దరు చిన్నారులు పడిపోయారు. పిల్లలను రక్షించేందుకు గుంతలోకి తల్లులు దూకారు. ఈ క్రమంలో పిల్లల్ని కాపాడారు. వారి ప్రాణాలు కాపాడుకునే క్రమంలో ఇద్దరు తల్లులు బురదలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్