27.7 C
Hyderabad
Saturday, March 15, 2025
spot_img

తీవ్ర విషాదం.. భూపాలపల్లిలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి..!

స్వతంత్ర వెబ్ డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మంగళవారం చిట్యాల మండలం కైలాపూర్‌లో మహిళా కూలీలు మిరప నారు నాటుతుండగా పిడుగు పడింది. పిడుగు ధాటికి మిరప నారు నాటుతున్న వారిలో ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందినవారిని సరిత (30), మమత (32)గా గుర్తించారు. ఇదిలా ఉండగా, కాటారం మండంలోని దామెరకుంటలో పిడుగుపాటుకు రాజేశ్వర్ అనే రైతు మృతి చెందాడు. మరో ముగ్గురు కూలీలకు గాయాలు అయ్యాయి. పొలంలో కలుపు తీస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Latest Articles

మృత్యుదేవత ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎందుకు కబళిస్తుందో…? రెండు రోజుల వ్యవధిలో బాలుడు, పోలీసు అధికారి లిఫ్ట్ భూతానికి బలి – తెల్లారితే చాలు…రోడ్డు, జల,ఆకాశ, ఆకస్మిక..ఇలా ఎన్నో ఆక్సిడెంట్లు

ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఏ ప్రమాదం దాపురిస్తుందో.. మృత్యుదేవత ఎందరి ప్రాణాలు తీసేస్తుందో ఎవరికి తెలియదు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, విధి విధానాన్ని తప్పించడానికి ఎవరు సాహసించెదరు.. అనే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్