29.2 C
Hyderabad
Monday, May 29, 2023

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ముగిసిన పోలింగ్

  • ఓటు హక్కు వినియోగించుకున్న 74 శాతం మంది ఓటర్లు
  • అధికార బీజేపీ, లెప్ట్ -కాంగ్రెస్ కూటమి మధ్య కీలకపోటీ
  • మార్చి 2న ఓట్ల లెక్కింపు, ఫలితాలు

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ పూర్తయింది. పోలింగ్ ముగిసే సమయానికి 74 శాతం ఓట్లు పోలయ్యాయని అధికారులు తెలిపారు. పోలింగ్ సమయం పూర్తయినా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఉన్న వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించారు. అధికార బీజేపీ, వామపక్షాలు కాంగ్రెస్ కూటమి మధ్య కీలకపోటీ జరుగుతోంది. మొత్తం 60 స్థానాల అసెంబ్లీకి 374 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 3,37 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పలు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే చురుగ్గా పోలింగ్ సాగింది. ఓట్ల లెక్కింపు , ఎన్నికల ఫలితాల ప్రకటన మార్చి 2న జరుగుతుంది.

Latest Articles

పవన్ సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం

స్వతంత్ర వెబ్ డెస్క్: సినీ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పవన్ హీరోగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్