25.9 C
Hyderabad
Friday, July 11, 2025
spot_img

నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ను కలవనున్న టాలీవుడ్‌ నిర్మాతలు

     నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ను టాలీవుడ్‌ నిర్మాతలు కలవనున్నారు. మధ్యాహ్నం విజయ వాడలోని క్యాంప్‌ ఆఫీస్‌లో పవన్‌తో నిర్మాతలు భేటీకానున్నారు. ఇందుకోసం నిర్మాతలు అశ్వినీ దత్, అల్లు అరవింద్, ఎర్నేని నవీన్, దగ్గుబాటి సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్, సుప్రియ యార్లగడ్డ హైదరా బాద్‌ నుంచి విజయవాడకు బయల్దేరారు. కాసేపటి క్రితం గన్నవరం చేరుకున్నారు. థియేటర్ల సమస్య లపై పవన్‌కల్యాణ్‌తో నిర్మాతలు చర్చించనున్నారు. సినిమా టికెట్‌ రేట్ల విషయంలో వెసులుబాటుపై చర్చించే అవకాశం ఉంది. చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి సహకరించాలని నిర్మాతలు కోరను న్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్