వరుస విజయాలతో జోరుమీదున్న టీమ్ఇండియా.. నేడు రాజ్కోట్లో జరిగే మూడో టీ20లో ఇంగ్లాండ్ను ఢీకొంటుంది. బౌలర్ల జోరు అభిషేక్ శర్మ అదిరే బ్యాటింగ్తో తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్.. తిలక్ వర్మ అద్భుత పోరాటంతో రెండో మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో విజయాన్నందుకున్నందుకుంది. ఇప్పుడు రాజ్కోట్లోనూ నెగ్గి, రెండు మ్యాచ్లు ఉండగానే సిరీస్ను సొంతం చేసుకోవాలనుకుంటోంది. రెండు మ్యాచ్ల్లో ఓడినా.. ఇంగ్లాండ్ బలమైన జట్టే. పుంజుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. రాజ్కోట్లో పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. స్పిన్నర్లకు సహకారిస్తోందని సమాచారం.
భారత్ ఇంగ్లాండ్ మధ్య ఇవాళ మూడో టీ20 మ్యాచ్
0
1260
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


