వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులతో పార్టీ అధ్యక్షుడు జగన్ భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరిం చాల్సిన విధానంపై పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ పరంగా చేపట్టనున్న కార్యక్రమాలపై జగన్ చర్చించనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలపై దాడులు, ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, తద్వారా రాష్ట్రంలో హింసకు ఆజ్యం పోయడం తదితర అంశాలన్నీ కూడా సమావేశంలో చర్చకు రానున్నాయి. నిన్ననే పార్టీకి చెందిన శాసనమండలి సభ్యులతో జగన్ సమావేశమై వివిధ అంశాలపై వారితో చర్చించారు.. వారికి దిశానిర్దేశం చేశారు.
నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం
0
316
Previous article
Latest Articles
నేడు ఐపీఎల్ 2026 ఫైనల్ పోరు.. RCB VS GT
ఐపీఎల్ 2026 మెగా ఫైనల్కు సమయం ఆసన్నమైంది. 70 లీగ్ మ్యాచులు, 3 కీలక మ్యాచుల తర్వాత జరిగే నేటి ఫైనల్ పోరు కోసం ఐపీఎల్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. గుజరాత్...
- Advertisement -
- Advertisement -


