Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

ఓఖా రేవునుంచి బేట్ ద్వారక ద్వీపం కలిపే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి

    గుజరాత్‌లోని ద్వారకలో దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 2.3 కిలోమీటర్ల పొడవున్న బ్రిడ్జికి సుదర్శన్ సేతు అని పేరు పెట్టారు. గుజరాత్ లోని ప్రధాన భూభాగం ఓఖా రేవు నుంచి బేట్ ద్వారక ద్వీపాన్ని కలుపుతూ రెండున్నర కిలోమీటర్ల మేరకు కేబుల్ స్టేట్ బ్రిడ్జి నిర్మించారు. 980 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి దేశంలోనే అత్యంత పొడవైనది. ద్వారకా పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో బేట్ ద్వారక అనేది ద్వీపం ఉంది. ఓఖా రేవు కు కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. బేట్ ద్వారకలో శ్రీకృష్ణుని ప్రసిద్ధ ద్వారకాధీశ్ ఆలయం ఉంది. బేట్ ద్వారక లోని ఆలయాన్ని సందర్శించే భక్తులు పగటిపూట మాత్రమే పడవలో ప్రయాణించగలరు. కొత్త వంతెన ద్వారా వారు ఎల్లవేళలా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. కేబుల్ బ్రిడ్జి ప్రారంభించిన అనంతరం మోదీ ఆలయాన్ని సందర్శించారు. 27. 20 మీటర్ల వెడల్పుతో నాలుగు లైన్లతో నిర్మించిన బ్రిడ్జిపై జనం నడిచేందుకు వీలుగా ఫుట్ పాత్ కూడా నిర్మించారు. సోలార్ ప్యానెల్ నిర్మించడంతో ఫుట్ పాట్ పై వెలుగులు కురిపిస్తుంది. ద్వారకాదీశ్‌ ఆలయ సందర్శనకు వచ్చే యాత్రికులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్