25.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం దేశానికి వచ్చింది – ఎంపీ రఘునందన్

వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం దేశానికి వచ్చిందని..మెదక్ ఎంపీ రఘునందన్ అన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ ప్రధాని మోదీకి మద్దతుగా మెయిల్ పంపించాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసి ఆ భూములపై అధికారం జిల్లా కలెక్టర్లకు ఉండాలని అన్నారు. అందుకోసం ప్రధాని మోదీ వక్ఫ్ నిషేధ చట్టం-2024ను తీసుకువస్తున్నారని చెప్పారు. అంతకుముందు సంగారెడ్డి జిల్లా అశోక్ నగర్‌లో BHEL ఉద్యోగులతో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. దీనికి రఘునందన్‌తో పాటు కేంద్రమాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హాజరయ్యారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్