26.7 C
Hyderabad
Saturday, June 10, 2023

కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవ వివాదంపై స్పందించిన తమిళిసై

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవ వివాదంపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రపతే ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రపతికి రాజకీయాలతో సంబంధంలేదని అంటున్నారని పేర్కొన్నారు. గవర్నర్లు… రాష్ట్రపతి మాదిరిగానే రాజకీయేతర వ్యక్తులే కదా అని వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ కొత్త సచివాలయం విషయాన్ని ప్రస్తావించిన తమిళిసై.. కొత్త సెక్రటేరియట్‌ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని అన్నారు. కనీసం ఆహ్వాన పత్రిక కూడా పంపలేదన్నారు. తాను రాజ్​భవన్​లోనే ఉండి అంబేడ్కర్​కు నివాళులు అర్పించానన్నారు.

 

 

Latest Articles

నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం

స్వతంత్ర వెబ్ డెస్క్: మేషం ప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. అదృష్టం వరిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
253FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్