29.2 C
Hyderabad
Monday, May 29, 2023

భద్రాద్రిలో వైభవంగా పుష్కర తీర్థ జలాల శోభాయాత్ర

తెలంగాణ: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రిలో వైభవంగా పుష్కర తీర్థ జలాల శోభాయాత్ర నిర్వహించారు ఆలయ అధికారులు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఈ నెల 31న జరగనున్న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకమునకు అవసరమైన దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్న పుణ్య జలాలను భద్రాచలం అర్చక వైదిక కమిటీ సేకరించారు. 9 మంది అర్చక, వైదిక సిబ్బంది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న 12 పుణ్య నదీ జలాలు, 12 పుష్కరిణిల జలాలు, సముద్ర జలాలు తీర్ధాన్ని సేకరించారు. పుష్కర నదీ జలాలకు ప్రత్యేక పూజలు చేసి, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ పూజలు చేసి ఆలయ అధికారులు వైదిక సిబ్బంది శోభాయాత్ర నిర్వహిస్తున్నారు.

Latest Articles

వారం రోజులపాటు అమెరికాలో రాహుల్ గాంధీ పర్యటన

స్వతంత్ర వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. నేటి నుంచి జూన్ 4వ తేదీ వరకు అమెరికాలోని పలు కార్యక్రమాల్లో రాహుల్ పాల్గొన్ననున్నారు. రాహుల్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్