29.2 C
Hyderabad
Saturday, January 17, 2026
spot_img

హైదరాబాద్‌ కు చేరుకున్న మోడీ.. స్వాగతం పలిగిన బండి, తమిళిసై

Modi tour | తెలంగాణ పర్యటనలో భాగంగా నేడు ప్రధాని నరేంద్ర మోడీ..హైదరాబాద్‌ కు చేరుకున్నారు. కాసేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని తన ప్రత్యేక హెలిక్యాప్టర్ ద్వారా చేరుకున్నారు. అంతక ముందే రాష్ట్ర గవర్నర్‌ తమిళ్‌ సై, బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి తదితరులు అక్కడకు చేరుకొని భారత ప్రధానిని ఆహ్వానించారు. ప్రధాని పర్యటన దృష్ట్యా సికింద్రాబాద్(Secunderabad), పరేడ్ గ్రౌండ్ వద్ద భారీ భద్రత నిర్వహించారు పోలీస్ అధికారులు. సుమారు 1000 మంది పోలీసులతో ఫుల్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ.. పెరేడ్ గ్రౌండ్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లనున్న రూట్ మ్యాప్ వద్ద పోలీసుల భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Read Also: విజయవాడలో డ్రగ్స్ కలకలం… కీలక నిందితుడు అరెస్ట్

Follow us on:  YoutubeInstagram Google News

 

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్