స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా నందిగామ వైసీపీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావును టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశంసిచారు. ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు తో కలిసి పలు అభివృద్ధి పనులకు కేశినేని శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సొంత పార్టీ నేతలకు షాక్ ఇస్తూ.. వైసీపీ ఎమ్మెల్యేను పొగుడుతూ మాట్లాడారు. ఎమ్మెల్యే జగన్మోహన్ బాగా పనిచేస్తున్నారని నాని ప్రశంసించారు. ఎమ్మెల్యే జగన్ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాడుతూ.. అభివృద్ధిలో ముందుంటారని వ్యాఖ్యానించారు.. టీడీపీ, వైసీపీ సిద్ధాంతాలు వేరైనా అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని కేశినేని వ్యాఖ్యానించారు. దీంతో రాజకీయ వర్గాల్లో కేశినేని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
సిద్ధాంతాలు వేరైనా కలిసి పనిచేస్తాం.. కేశినేని హాట్ కామెంట్స్
0
495
Previous article
Next article
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


