25.9 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

మహానాడుకు వెళ్తుండగా టీడీపీ నేతకు యాక్సిడెంట్

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా బాదంపూడిలో గల ఆశ్రమం వద్ద ఓ కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. మహానాడుకు వెళుతున్న క్రమంలో కారులో ఉన్న టీఎన్ఎస్ఎఫ్ ఏలూరు పార్లమెంటు అధ్యక్షుడు మహేష్ యాదవ్ కు గాయాలు అయ్యాయి. కారులో ఉన్న మిగిలిన 8 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్