39.2 C
Hyderabad
Thursday, May 1, 2025
spot_img

మహానాడుకు వెళ్తుండగా టీడీపీ నేతకు యాక్సిడెంట్

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా బాదంపూడిలో గల ఆశ్రమం వద్ద ఓ కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. మహానాడుకు వెళుతున్న క్రమంలో కారులో ఉన్న టీఎన్ఎస్ఎఫ్ ఏలూరు పార్లమెంటు అధ్యక్షుడు మహేష్ యాదవ్ కు గాయాలు అయ్యాయి. కారులో ఉన్న మిగిలిన 8 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Articles

సర్‌ప్రైజింగ్‌గా ‘కిల్లర్’ గ్లింప్స్

"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్