35.9 C
Hyderabad
Thursday, March 13, 2025
spot_img

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Stock Market |దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 9:30 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 768.41 పాయింట్లు నష్టపోయి 59,037.78 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 214.10 పాయింట్ల నష్టంతో 17,375.50 దగ్గర ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ₹82.05గా ఉంది. లాభాల బాటలో భారతీ ఎయిర్‌టెల్‌, టాటా మోటర్స్‌ షేర్లు ఉన్నాయి. ఇక నష్టాలు చవిచూసిన బాటలో సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, మారుతీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, ఐటీసీ, కొటాక్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, ఇన్ఫీ షేర్లు కొనసాగుతున్నాయి.

Read Also: తెలంగాణపై.. బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ కక్ష సాధిస్తోంది: కేసిఆర్
Follow us on:   Youtube   Instagram

Latest Articles

గవర్నమెంట్ విద్యాలయాలకు ఆ నాటి వైభవం తిరిగి వచ్చేనా..? – హస్తం సర్కారు తీరుతో చిగురిస్తున్న ఆశలు

కారణాలు ఏవైనా, తప్పిదాలు ఎవరివైనా...చేతులు కాలిపోయాక పత్రాలతోను, నిండా మునిగిపోయాక రక్షణ చర్యలతోను ఏం ఫలితం ఉంటుంది. ప్రైవేట్ ను పరోక్షంగా ప్రోత్సహించే ప్రభుత్వాలు.. ఆ ప్రైవేట్ పై ప్రత్యక్షంగా దండయాత్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్