25.6 C
Hyderabad
Wednesday, February 5, 2025
spot_img

రాజమండ్రి విమానాశ్రయ ఘటనపై రామ్మోహన్ నాయుడు ఆరా

రాజమండ్రి విమానాశ్రయం ఘటనపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆరా తీశారు. కేంద్రం తరపున దావోస్ పర్యటనలో ఉన్నారు రామ్మోహన్ నాయుడు. అక్కడి నుంచే… అధికారులతో మాట్లాడారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ, పౌర విమానయాన అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ వద్ద ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న టెర్మినల్‌ కొంత భాగం కూలిపోయింది. అయితే ఆ సమయంలో కార్మికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఉన్న టెర్మినల్ భవనానికి ఆనుకుని నూతన టెర్మినల్‌ నిర్మాణం జరుగుతోంది. ఇక్కడే ప్రమాదం జరిగింది. దీనిపై కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఆరా తీశారు.

Latest Articles

డ్యాన్స్ ను జయించిన క్యాన్సిల్…డామిట్ కథ అడ్డం తిరిగింది

నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు, కలుసుకున్న ప్రతి రేయి, కార్తీక పున్నమి రేయి...కాపురం కొత్త కాపురం, నువ్వు నేను ఏకమైనాము, ఇద్దరమూ మన మిద్దరమూ ఒక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్