Free Porn
xbporn
24.7 C
Hyderabad
Tuesday, September 17, 2024
spot_img

మేడిగడ్డపై రాహుల్ సంచలన ట్వీట్

స్వతంత్ర వెబ్ డెస్క్ : మేడిగడ్డపై రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ కు కాలేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని రాహుల్ గాంధీ విమర్శించారు.  ‘తెలంగాణ సంపద దోపిడికి గురవుతోంది. కేసీఆర్ దోచుకున్న సొమ్మును మహిళల ఖాతాల్లో వేస్తాం. దోరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. BRS, BJP, MIM… మూడు ఒకటే’ అని రాహుల్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ = కేసీఆర్ కుటుంబం ATM.. తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని నేను సందర్శించానని ఈ ట్వీట్‌ లో పేర్కొన్నారు రాహుల్‌ గాంధీ. నాసిరకం నిర్మాణం కారణంగా పలు పిల్లర్లు పగుళ్లు ఏర్పడ్డాయని ఫైర్‌ అయ్యారు. తెలంగాణ ప్రజలను దోచుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్.. ఆయన కుటుంబం తమ వ్యక్తిగత ఏటీఎంగా వాడుకుంటున్నారని చెప్పారు రాహుల్‌ గాంధీ. ఈ మేరకు మేడిగడ్డ బ్యారేజిపై దిగిన ఫోటోలను షేర్‌ చేశారు రాహుల్‌ గాంధీ.

Latest Articles

చట్టం ప్రకారం వారిని సస్పెండ్ చేయడమే కాదు, అరెస్ట్‌ చేయాలి – డొక్కా

సినీనటి కాదంబరి జత్వాని పట్ల నీచంగా వ్యవహరించిన పోలీసు అధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయటాన్ని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్‌ స్వాగతించారు. చట్టం ప్రకారం వారిని సస్పెండ్ చేయడమే కాదు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్