31.1 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

నిజామాబాద్ చేరుకున్న ప్రధాని మోడీ

స్వతంత్ర వెబ్ డెస్క్:  ప్రధాని మోడీ నిజామాబాద్‌లో పర్యటిస్తున్నారు. మహారాష్ట రాష్ట్రం బీదర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన అక్కడకు చేరుకున్నారు. ఈ మేరకు ఆయనకు గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. కాసేపట్లో మనోహరాబాద్-సిద్ధిపేట రైల్వే లైన్‌ను వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం ఇందూలో నిర్వహించే సభలో ఆయన ప్రసంగించనున్నారు.

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్