గ్రామ సభల్లో ప్రజల భాగస్వామ్యం పెంచాలన్నారు మంత్రి సీతక్క. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై డీఆర్డీవోలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్దేశించుకున్న పనులు గడువులోగా చేపట్టాలని ఆదేశించారు. ప్రధానంగా మహిళలకు ఉపాధి భరోసా, పంట పొలాలకు బాటలు, పండ్ల తోటల పెంపకం, ఇంకుడు గుంతలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఉపాధి నిధులు వెచ్చించాలని సూచించారు మంత్రి సీతక్క.
గ్రామ సభల్లో ప్రజల భాగస్వామ్యం పెంచాలి – మంత్రి సీతక్క
0
211
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


