తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. బైరాగిపట్టెడలోని పద్మావతి పార్క్కు చేరుకున్న ఆయన.. తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులు పవన్కు వివరించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులను ఎందుకు ఒకేసారి క్యూలైన్లలోకి వదలాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కాసేపట్లో స్విమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు.
అధికారుల తీరుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
0
153
Previous article
Next article
Latest Articles
ప్రభాస్.. షాకింగ్ అనౌన్స్ మెంట్..
బాహుబలి మూవీ ఓ చరిత్ర. ఒక కథను రెండు భాగాలుగా చెప్పచ్చు.. అలా చెప్పడం ద్వారా బ్లాక్ బస్టర్ సాధించవచ్చు.. అని నిరూపించింది దీంతో సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలే కాదు.....
- Advertisement -
- Advertisement -


