35.5 C
Hyderabad
Thursday, May 15, 2025
spot_img

బీజేపీ అభ్యర్థి మాధవీలతపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఆదేశం

   బీజేపీ అభ్యర్థి మాధవీలతపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్‌ ఆదేశించారు. ఓటు వేసేందుకు వచ్చిన మహిళ బురఖా తొలగించి పరిశీలించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవీలతపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రెస్ మీట్ లో రాజకీ య అంశాలు మాట్లాడారని ఆరోపించారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో సిఎం రేవంత్ రెడ్డి వాఖ్య లు ఓటర్ల పై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని తెలిపారు. రేవంత్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని ఈసీకి కోరారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్