26.2 C
Hyderabad
Sunday, October 26, 2025
spot_img

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి నామినేషన్‌

   సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామ పత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. దీంతో ఆయా పార్టీలకు చెందిన నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగిన చల్లా వంశీచందర్ రెడ్డి నేడు నామినేషన్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాకు రానున్నారు. మెట్టుగడ్డ నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కలెక్టరేట్లో నామినేషన్ల దాఖలు అనంతరం పట్టణంలోని క్లాక్ టవర్ కూడలిలో సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించ నున్నారు. సీఎం రాకా సందర్భంగా పట్టణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిటమైన భద్రత చర్యలు తీసుకున్నారు..

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్