అరకు నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటించారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రూరల్ మండలం ముసరుగుడ గ్రామంలో పార్టీ కార్యకర్త బసు కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతిచెందిన బసు చిత్రపటానికి నివాళులర్పించి మూడు లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని కుటుంబసభ్యులకు అందజేసారు భువనేశ్వరి. అరకులో గిరిజనులు సాగు చేస్తున్న కాఫీని రుచి చూశారు. దీని పై చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. అరకు గోల్డ్ కాఫీ వద్ద కాఫీ తాగుతున్న భువనేశ్వరి ఫొటోను పోస్టు చేశారు. భువనేశ్వరీ.. మన గిరిజన సోదర సోదరీమణులు ఉత్పత్తి చేస్తున్న కాఫీ ఎలా ఉంది? అని సరదాగా ప్రశ్నించారు.
ఉత్తరాంధ్రలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర
0
253
Previous article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


