30.2 C
Hyderabad
Sunday, June 1, 2025
spot_img

వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన ముద్రగడ్డ పద్మనాభం

     ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ వేడి పెరిగింది. రోజు రోజుకు పార్టీలు మారుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 14వ తేదీన సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు తెలిపారు. కానినాడ జిల్లా కిర్లంపూడి నుండి ర్యాలీగా విజయవాడకు వెళ్తామని తెలిపారు. ఎటువంటి షరతులు లేకుండానే వైసీపీలో చేరుతున్నట్లు ముద్రగడ స్పష్టం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఏ సీటు ఆశించడం లేదన్న ముద్రగడ్డ.. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేందుకు తాను మద్దతు ఇస్తున్న చెప్పారు.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్