33.2 C
Hyderabad
Monday, February 3, 2025
spot_img

రేవంత్‌ సర్కార్‌పై ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఫైర్

ఇందిరమ్మ ఇళ్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో హుజూరాబాద్ నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గంలో 40 వేల మందికి పైగా ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా స్వయంగా సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ మొత్తం నియోజకవర్గానికి ఇచ్చింది కేవలం 800 ఇళ్ళు మాత్రమే ఇచ్చారని, మరి మిగతా వారికి ఎప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హుజూరాబాద్ లో 106 గ్రామాలు ఉంటే కేవలం ఐదు గ్రామాల్లో మాత్రమే ఇళ్ళు పంపిణీ చేశారని.. మిగతా గ్రామాల ప్రజలకు మొండిచేయి చూపించారని ఫైర్ అయ్యారు.

Latest Articles

లావణ్య, రాజ్‌తరుణ్‌ కేసులో కీలక మలుపు

లావణ్య, రాజ్ తరుణ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మస్తాన్ సాయి అనే వ్యక్తిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్