19.2 C
Hyderabad
Saturday, January 17, 2026
spot_img

మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లో పరిశ్రమలు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

స్వతంత్ర, వెబ్ డెస్క్: నేడు యాదాద్రి భువనగిరి జిల్లా లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లో పలు పరిశ్రమలను మంత్రి ప్రారంభించనున్నారు. దండు మల్కాపురం పారిశ్రామిక వాడ లో 40 కోట్లతో నిర్మించిన కామన్ ఫెసిలిటీ భవనం, ఆడిటోరియం, శిక్షణ కేంద్రం భవనాలను ప్రారంభించనున్నారు. సుమారు నూతనంగా ఏర్పాటు చేసిన 51 నూతన కంపెనీలను వ్యాపారవేత్తలకు ఈ సదుపాయాన్ని అందించనున్నారు. ఈ కంపెనీల ప్రారంభంతో సుమారు 35 వెల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించనుంది. దీనితో పాటుగా ఆసియాలోనే అత్యంత పెద్ద బొమ్మల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన మంత్రి కేటీఆర్ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉదయం 10 గంటలకు కొయ్యలగూడెం గ్రామంలో జాతీయ రహదారి పక్కన చేనేత మాల్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్