22.8 C
Hyderabad
Saturday, February 28, 2026
spot_img

సంత వ్యాపారులను చితకబాదిన మావోయిస్టులు.. ఒకరు మృతి

Maoist | ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం సుక్మా జిల్లా పాలమడుగులోని సంత వ్యాపారులను మావోయిస్టులు చితకబాదారు. అనంతరం అక్కడినుండి సంత వ్యాపారుల వాహనాలను. సామాగ్రిని ఎత్తుకెళ్లిన మావోయిస్టులు పారిపోయారు. ఒక వ్యక్తిని దారుణంగా కొట్టడంతో ఘటనాస్థలంలోనే ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలిసుకున్న పోలీసులు… అక్కడకు చేరుకొని బాధితులను దోర్నపాల్ హాస్పిటల్ కు తరలించారు. ఆ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్