17.7 C
Hyderabad
Wednesday, January 14, 2026
spot_img

టీడీపీ-జనసేన సీట్ల కేటాయింపుపై పలువురు అసంతృప్తి

     టీడీపీ జనసేన ఉమ్మడి సీట్ల కేటాయింపుపై పలువురు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. జగ్గంపేట జనసేన పార్టీ ఇన్‌చార్జి సూర్యచంద్ర టికెట్ దక్కకపోవడంతో మనస్తాపంతో అచ్యుతాపురం దుర్గాదేవి ఆలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుంది. పవన్ కల్యాణ్ స్పందించి న్యాయం చేసేవరకు ప్రాణం పోయినా ఆమరణ నిరాహార దీక్ష విరమించబోనని ప్రకటించారు. తన తుదిశ్వాస వరకు జనసేనలోనే ఉంటానని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసినా పార్టీ గుర్తించలేదని సూర్య చంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్