25.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

ఏపీలో ఆర్థిక వనరులపై కూటమి సర్కార్‌ ఫోకస్‌

ఏపీలో ఆర్థిక వనరులపై దృష్టి సారించింది కూటమి సర్కార్‌. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో.. భారీస్థాయిలో నిధులను రాబట్టడంపై ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే ఒక్కనెలలోనే 9 వేల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం.. ఆర్బీఐ నుంచి మరో 2 వేల కోట్లను తీసుకునేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ బాండ్లను కూటమి ప్రభుత్వం వేలానికి పెట్టనుంది.

ఇక ఒక్క నెలలోనే ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు వివరాలు చూసుకుంటే,.. జూన్ 21న 2 వేల కోట్లు, జూన్ 28న 5 వేల కోట్లు, మళ్లీ జూలై 12న 2 వేల కోట్ల రూపాయలకు RBI నుండి సెక్యూరిటీ బాండ్స్ రూపంలో అప్పుగా తీసుకుంది. మళ్లీ ఆర్బీఐని అప్పు కోరనుండటంతో కూటమి సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్