34.1 C
Hyderabad
Wednesday, April 30, 2025
spot_img

రేపటి నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ క్యాంపైన్ ప్రారంభం: సజ్జల

Jagananne Maa Bhavishyathu |రేపటి నుంచి జగనన్నే మా భవిష్యత్తు క్యాంపైన్ ప్రారంభం అవుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రచారానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడుతూ… రేపటి నుంచి మొదలుకొని ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా క్యాంపైన్ జరుగుతుందని అన్నారు. ఏపీలో ప్రతి ఇంటికి మా ప్రతినిధులు వెళ్తారని… రాష్ట్ర వ్యాప్తంగా కోటి 80 లక్షల ఇళ్లను సందర్శిస్తారని వివరించారు. జగనన్నే మా భవిష్యత్తు క్యాంపైన్ లో భాగంగా 7 లక్షల మంది గృహ సారధులు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తారని అన్నారు. ఇప్పటివరకు ఇలాంటి సాహసం గతంలో ఎవరు చేయలేదన్నారు.

Read Also: దేశానికే రోల్‌ మోడల్‌గా ఫ్యామిలీ డాక్టర్‌: సీఎం జగన్

Follow us on:  YoutubeInstagram Google News

Latest Articles

సర్‌ప్రైజింగ్‌గా ‘కిల్లర్’ గ్లింప్స్

"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్