32.7 C
Hyderabad
Friday, July 11, 2025
spot_img

వరదల్లో జగన్ బురద రాజకీయం చేస్తున్నారు -కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

విజయవాడ వరదలపై మాజీ సీఎం జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. వరదలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే..జగన్ రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్కర పరిస్థితుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం చంద్రబాబు డ్రోన్లు వినియోగించి బాధితులను ఆదుకుంటున్నా..జగన్‌కు నచ్చడంలేదన్నారు. ఐదేళ్ల పాలనలో జగన్ చేసిన తప్పులకు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పినా అయిన పద్ధతి మార్చుకోలేదని చెప్పారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే మరోసారి ప్రజాగ్రహానికి జగన్ గురికాకతప్పదని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్