24.2 C
Hyderabad
Wednesday, October 15, 2025
spot_img

22 మంది దుర్మరణం చెందటం విచారకరం: పవన్ కళ్యాణ్

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కేరళ బోటు ప్రమాదం విచారకరంమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఘోర దుర్ఘటనలో 22మంది దుర్మరణం పాలవడం విచారం కలిగించిందన్నారు. విహార యాత్రకు వచ్చి ప్రాణాలు కోల్పో వటం.. ఇందులో మహిళలు, చిన్నారులు కూడా చనిపోవడం దిగ్భ్రాంతికరమని పవన్ విచారణ వ్యక్తం చేశారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉండటం అత్యంత విషాదకరమన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్