27.2 C
Hyderabad
Wednesday, January 22, 2025
spot_img

భాగ్యనగరంలో అక్రమార్కులపై హెచ్ఎండీఏ ఉక్కుపాదం

HYD| ప్రభుత్వ భూమి ఇంచు కనిపించినా చాలు.. ఎలాగయినా దానికి ఆక్రమించాలని చూస్తుంటారు అక్రమార్కులు. ఈ క్రమంలోనే చాలావరకు రాజధాని హైదరాబాద్ లో ఆక్రమించుకున్నారు. ఇప్పుడు రాజధాని శివార్లపై కూడా వారి కన్ను పడింది. కబ్జాదారుల ఆగడాలు పెరిగిపోడంతో హైదరాబాద్ లో అక్రమార్కులపై హెచ్ఎండీఏ ఉక్కుపాదం మోపింది. ప్రభుత్వ భూమికి కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఆపరేషన్ శంషాబాద్ చేపట్టి భూముల చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు. తప్పుడు రికార్డులతో ప్రభుత్వ భూములను ఆక్రమించే ప్రయత్నం చేపట్టారు కొందరు అక్రమార్కులు. శంషాబాద్ లో హెచ్ఎండీఏకు ఉన్న 181 ఎకరాలలో దాదాపు 50 ఎకరాల భూమి కబ్జా గురవుతుందని తెలుసుకున్న అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

Latest Articles

వ్యవస్థలు పనిచేయని కారణంగానే..చేయి చేసుకోవడంపై ఈటల క్లారిటీ

హైదరాబాద్‌ చుట్టుపక్కల పేదల భూముల్లో అడుగు పెడితే ఊరుకోమని హెచ్చరించారు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌. వ్యవస్థలు పనిచేయని కారణంగానే ఎంపీగా తాను వెళ్లి మేడ్చల్‌ జిల్లాలో మాఫియాపై చేయి చేసుకున్నానని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్