25.5 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

మా జోలికి వస్తే.. వైసీపీ నేతలకు గుండు కొట్టిస్తా: లోకేష్

Nara Lokesh | వైసీపీ నేతలకు మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టీడీపీ యువనాయకుడు నారా లోకేష్. మా జోలికి వస్తే.. వైసీపీ నేతలకు గుండు కొట్టిస్తానని హెచ్చరించారు. యువగళం పాదయాత్రలో వైసీపీ కార్యకర్తల ఓవరాక్షన్ కు మండిపడ్డ లోకేష్.. వైసీపీ నేతలకు మీసం మెలేసి వార్నింగ్ ఇచ్చాడు. వైసీపీ ప్రభుత్వ తీరుపై అనుక్షణం విమర్శలు గుప్పిస్తున్న సీఎం.. అభివృద్ధి అంటే స్టిక్కర్లు, రంగులు వేసుకోవడమా? అంటూ ప్రశ్నించారు. ఆదోనిలోని వెంకన్నపేట వార్డు సచివాలయంపై మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో ఇక్కడ వేలాది పేదప్రజల ఆకలితీర్చే అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశాం. కానీ వైసీపీ ప్రభుత్వం.. అన్నా క్యాంటిన్ ని తీసేసి సచివాలయంగా మార్చేసింది. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఎక్కడా కూడా ఒక్క ఇటుక పెట్టడం చేతకాలేదు కానీ.. అన్నా క్యాంటిన్ లను ఇలా సచివాలయాలుగా మార్చి.. పార్టీ రంగులు వేసుకుంటారా? అని మండిపడ్డారు. ఇంకెన్ని రోజులు ఈ స్టిక్కర్ల బతుకు అంటూ తనదైన రీతిలో మండిపడ్డారు లోకేష్.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్