24.5 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

జగన్‌పై విరుచుకుపడిన తిరువూరు మాజీ ఎమ్మెల్యే

   మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిపై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షక్షణనిధి విరుచుకుపడ్డారు. ప్రజలకు జగన్ చేసిందేమీ లేదని చెప్పారు. బటన్ నొక్కుడు తప్ప రాష్ట్రానికి జగన్ చేసింది శూన్యం అని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. జగన్ వల్లే తాను తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయానన్నారు. పవన్ కళ్యాణ్ దమ్మున్న మొనగాడని రక్షణనిధి ప్రశంసించారు. 2023 డిసెంబర్ నుంచి వైసీపీకి తాను దూరంగా ఉన్నట్లు చెప్పారు. ఐ ప్యాక్, సలహాదారులను నమ్మి జగన్‌ నట్టేట మునిగారని వ్యాఖ్యానించారు. జనం మధ్య తిరిగిన ఎమ్మెల్యేలను జగన్ ఎప్పుడూ గుర్తించలేదని రక్షణనిధి విమర్శించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్