28.8 C
Hyderabad
Monday, June 2, 2025
spot_img

జనసేన గూటికి భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు

      రాష్ట్రంలో నిజాయితీ పాలనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని… అందుకే ఆయన కు తన మద్దతు ఇస్తున్నానని మాజీ ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరడానికి ర్యాలీగా వెళ్లారు. వైసీపీ అవినీతిని అణచివేయడానికి పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని అంజిబాబు అన్నారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని ఆయన తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్