25.6 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై దాడి దృశ్యాలు విడుదల

స్వతంత్ర, వెబ్ డెస్క్: లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై ఈ ఏడాది మార్చి 19న జరిగిన దాడి దృశ్యాలు ఎన్ఐఏ విడుదల చేసింది. ఈ మేరకు ఎన్ఐఏ వెబ్‌సైట్‌ ( https://nia.gov.in/video-gallery.htm ) లో సీసీటీవీ ఫుటేజిని అధికారులు అప్‌లోడ్ చేశారు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా దాడికి పాల్పడినవారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఆ సీసీటీవీ ఫుటేజిని చూసి ఎవరినైనా గుర్తుపడితే తమకు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఎవరైనా గుర్తుపట్టినవారు +917290009373 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా చెప్పాలని సూచించారు. అయితే సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామి ఇచ్చారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్