28.2 C
Hyderabad
Monday, February 17, 2025
spot_img

నేడు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

స్వతంత్ర వెబ్ డెస్క్: అసెంబ్లీకి పోటీ చేసే బిజెపి పార్టీ అభ్యర్థుల జాబితా ఇవాళ విడుదల కానుంది. 50 మందితో కూడిన ఈ జాబితాను ఇప్పటికే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి మరియు లక్ష్మణులు అసెంబ్లీ బారిలో ఉండడం లేదని సమాచారం అందుతోంది. ఇక ఈటల రాజేందర్ హుజరాబాద్ మరియు గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత రాష్ట్ర సమితి పార్టీ దాదాపు తమ జాబితాను వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ కూడా 55 స్థానాలకు లిస్టును ప్రకటించింది. ఇక ఇవాళ బిజెపి పార్టీ కూడా 55 మంది లిస్టు ప్రకటించబోతుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు మరోసారి నడ్డాతో సమావేశం తర్వాత తది జాబితాను సిద్ధం చేసి.. పార్లమెంటరీ బోర్డు సమావేశానికి పంపనున్నారు. అందులో చర్చించి ఇవాళ సాయంత్రం అభ్యర్థులను ప్రకటించనున్నారు.

Latest Articles

చైనాను శత్రుదేశంగా చూడొద్దన్న శామ్ పిట్రోడా

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శామ్ పిట్రోడా మరోసారి హాట్‌ టాపిక్ అయ్యారు. చైనా పట్ల భారతదేశం అనుసరిస్తున్న వైఖరి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చైనాను శత్రువులా భారతదేశం చూడకూడదని శామ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్