30.2 C
Hyderabad
Saturday, December 2, 2023
spot_img

ఫిఫా వరల్డ్‌కప్‌ను ఆవిష్కరించిన దీపిక పడుకొనే.! -ఫైనల్స్‌కు ముందు ప్రత్యేక వేదికపై ప్రదర్శన

  • అరుదైన గౌరవాన్ని అందుకున్నభారతీయ నటి
  • వరల్డ్‌కప్‌ను స్వయంగా ప్రదర్శించిన’స్వతంత్ర’ ప్రతినిధి జాఫర్‌అలీ

కతార్: ఫిఫా-2022 వరల్డ్ కప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ ట్రోఫీని భారతీయ నటి  దీపికా పడుకొనే ఆవిష్కరించారు.  ప్రపంచకప్  ఫైనల్స్ పోటీ ఆరంభానికి ముందు  కప్ ఆవిష్కరణలో దీపిక పాల్గొన్నారు.  ఫుట్ బాల్ ప్రపంచకప్ ఆవిష్కరించే అరుదైన గౌరవం భారతీయ నటికి లభించడం విశేషం.  ఆవిష్కరణ అనంతరం మరో వ్యక్తితో కలిసి కప్ ను ప్రత్యేక వేదిక పై ఏర్పాటు చేశారు.  ఫైనల్స్ అనంతరం స్వతంత్ర ప్రతినిధి జాఫర్ అలీ  ప్రపంచకప్ ను ప్రదర్శిస్తూ..  అర్జెంటీనా  వరల్డ్ ఛాంపియన్ అని ప్రకటించడం హైలైట్‌గా నిలిచింది.

Latest Articles

‘సాగర్’ వివాదంపై అంబటి రాంబాబు ప్రజెంటేషన్

అమరావతి: నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ చర్య న్యాయమైనదని మంత్రి చెప్పారు. నాగార్జున సాగర్ అంశంపై తప్పుడు రాతలు రాస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్