16.7 C
Hyderabad
Monday, January 19, 2026
spot_img

తిరుమలలో మఠాల పేరుతో భక్తుల దోపిడీ

తిరుమలలో మఠాల పేరుతో భక్తులను దోపిడీ చేస్తున్నారని తిరుపతి జనసేన ఇన్చార్జ్‌ కిరణ్ రాయల్ ఆరోపించారు. ఈ విషయాన్ని పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. టీటీడీ ఈఓను కలిసి.. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. అభినయ్ రెడ్డి రాజీనామాను ఎందుకు బహిరంగం చేయలేదని ప్రశ్నించారు. వాస్తవాన్ని బయట పెట్టినందుకే మళ్ళీ ఇప్పుడు అభినయ్ వివరణ ఇచ్చార న్నారు. తిరుమలలో అన్ని చోట్లా అవినీతి జరిగిందని చెప్పారు. ఎవరైతే అక్రమంగా దోచుకున్నా వారంద ర్నీ బయటకు తీసుకోస్తామని, తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతామన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్