27.2 C
Hyderabad
Friday, December 8, 2023
spot_img

ఈడీ దర్యాప్తు వేగవంతం

ఈరోజు చంచల్ గూడ జైలు లో నంద కుమార్ ను విచారించనున్నారు ఈడి అధికారులు.‌
నలుగురు అధికారులు బృందం మరి కొద్ది సేపటి లో చంచల్ గూడ జైలు కి చేరుకోనున్నారు.
ఎమ్మెల్యే లు కొనుగోలు కేసు కి సంబంధించి వంద కోట్ల రూపాయలు ప్రస్తావన రావడం తో విచారణ చేపట్టారు. నందకుమార్‌ను ఒకరోజు విచారణకు నాంపల్లి కోర్టు అనుమతించింది. మొయినాబాద్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌(ఈసీఐఆర్‌) నమోదు చేసి ఇప్పటికే తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి, సెవెన్‌హిల్స్‌ మాణిక్‌చంద్‌ ప్రొడక్ట్స్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ ఆవాలాను ఈడీ విచారించింది.

Latest Articles

‘తంత్ర’ టీజర్ లాంచ్ చేసిన ప్రియదర్శి

మల్లేశం, వకీల్‌సాబ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'తంత్ర '. ఈ మూవీ టీజర్ ఈరోజు ప్రియదర్శి చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్