32.2 C
Hyderabad
Sunday, June 1, 2025
spot_img

ఈటలకు ఢిల్లీ నుంచి పిలుపు.. కీలక పదవి ఇచ్చే ఛాన్స్!

స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీజేపీ అధిష్టానం తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన హస్తిన పర్యటనకు వెళ్లారు. అయితే ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ఈ మేరకు అధిష్టానం అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఈటల రెండు వర్గాలుగా విడిపోయినట్లు కేంద్రం పెద్దల దృష్టికి వచ్చిందని.. దీంతో విభేదాలను చక్కబెట్టేందుకే ఈటలను పిలిచినట్లు కమలం నేతలు చెబుతున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్