38.2 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

ఏడుగురు మహిళల మృతి బాధాకరం: చంద్రబాబు

స్వతంత్ర, వెబ్ డెస్క్: అమరావతి – గుంటూరు జిల్లా వట్టి చెరుకూరులో ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు మహిళలు మరణించడం మనసును తీవ్రంగా కలిచివేసిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. శుభ కార్యానికి వెళ్తూ విగత జీవులుగా మారడం బాధాకరమన్నారు. మృతులు అంతా పేద కుటుంబాలకు చెందిన వారు అయినందున.. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారి బిడ్డల భవిష్యత్ కు భరోసా ఇచ్చి ఆ కుటుంబాలకు బాసటగా నిలవాలని.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.

 

 

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్