వివేకా హత్య కేసులో అప్రూవర్ గాఉన్న దస్తగిరి సంచలన ఆరోపణలు చేసారు. సొంత చిన్నాన్నను హత్య చేయిం చిన జగన్ కు ఓటు అడిగే హక్కులేదని అన్నారు. వైఎస్ వివేకా హత్య అనంతరం పశ్చాత్తాపం తో అప్రూవర్ గా మారి పోయానని తెలిపారు. సీబీఐ ఒత్తిడి చేయడంతో అప్రూవర్ గా మారా నని చెప్పాలని దేవిరెడ్డి శంకర్ రెడ్డి కొడుకు చైతన్య మరికొంత మంది ఒత్తిడి తెచ్చారని తెలిపారు. తమ మాట వినకపోతే చంపుతామని బెదిరింపులకు కూడా పాల్పడ్డార న్నారు. దేవిరెడ్డి ఉమాశంకర్ రెడ్డి కొడుకు చైతన్య జైలులో కలిసి వివేకా హత్య గురుంచి మాట్లాడకూడదని బెదిరిం పులకు పాల్పడ్డారని ఆరోపించారు.
వివేకా హత్య కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరి సంచలన ఆరోపణలు
0
187
Previous article
Latest Articles
టీడీపీలో దిద్దుబాటు చర్యలు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -
- Advertisement -


