27 C
Hyderabad
Monday, June 16, 2025
spot_img

మళ్ళీ పెరిగిన కరోనా కేసులు… కొత్తగా ఎన్నంటే?

Corona Updates | దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. తాజగా 2,29,958 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 10,158 మంది కోవిడ్ బారిన పడినట్లు గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్ లో  వెల్లడించింది. అయితే ఈ కేసులు ముందురోజు కంటే 30 శాతం మేర అధికంగా నమోదయ్యాయని.. పాజిటివిటీ రేటు 4.42శాతానికి పెరిగిందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు 44,998 (0.10శాతం)కి చేరగా… రికవరీ రేటు 98.71 శాతంగా ఉన్నట్లు తెలిపింది.

Read Also: కల్తీ కల్లు కలకలం.. 40 మందిలో ముగ్గురు మృతి

Follow us on:  Youtube,  KooGoogle News

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్