27.2 C
Hyderabad
Thursday, November 6, 2025
spot_img

ప్రజావాణిలో వెల్లువలా ప్రజల సమస్యలపై ఫిర్యాదులు

జీహెచ్ఎంసీ ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి. ఎన్నికల కోడ్‌ కారణంగా మూడు నెలలుగా ప్రజావాణి నిర్వహించలేదు. దీంతో అనేకమంది ఫిర్యాదులు తీసుకొని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్‌తో పాటు పలువురు అధికారులకు తమ సమస్యలను ప్రజలు విన్నవించుకు న్నారు. అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా తమ సమస్య లు పట్టించుకోవడంలేదని వారు వాపోయారు. శేరిలింగంపల్లికి చెందిన గాయత్రి, ఉప్పల్ నుండి వచ్చిన వినోద్‌ కుమార్‌ తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సారైనా అధికారులు పట్టించుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఉప్పల్‌కి చెందిన మరో వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్