త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణపై నేడు సమీక్షా సమావేశం నిర్వహించనున్నార. ఈ సమావేశానికి మంత్రి సీతక్కతోపాటు ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ భేటీలో ఎన్నికల నిర్వహణకు సంబంధిచి పలు సూచనలు చేయనున్నారు సీఎం రేవంత్రెడ్డి. ఇక ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తన సత్తా చాటాలన్న వ్యూహంలో ఉంది. బీఆర్ఎస్ పతనమే టార్గెట్గా ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిన హస్తం .. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఇప్పటికే ఆ పార్టీకి చెందిన చాలా మంది గులాబీ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయబావుట ఎగురవేసిన కాంగ్రెస్.. పంచాయతీ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలన్న వ్యూహంలో ఉంది.
పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఫోకస్
0
250
Previous article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


