22.3 C
Hyderabad
Thursday, August 28, 2025
spot_img

దళితబంధుపై ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ సీరియస్ వార్నింగ్

CM KCR | బీఆర్ఎస్ రాష్ట్ర ప్రతినిధుల సమావేశం ఎమ్మెల్యేలను హెచ్చరించారు సీఎం కేసీఆర్. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధుపై ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దళిత బందును లబ్దిదారులకు చేర్చే క్రమంలో కొందరు రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారని అన్నారు కేసీఆర్. ఆ చిట్టా తన దగ్గరుందని.. మరోసారి వసూళ్లకు దిగితే టికెట్‌ కాదు పార్టీనుంచి వెళ్లిపోవడమే ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలే కాదు.. వారి అనుచరులు తీసుకున్నా ఆ బాధ్యత ఎమ్మెల్యేలదేనని. ఇదే చివరి వార్నింగ్‌ అంటూ కేసీఆర్‌ హెచ్చరించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్