22.5 C
Hyderabad
Wednesday, August 27, 2025
spot_img

కల్లు తాగిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

Mallu Bhatti Vikramarka | తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తాటి కల్లు సేవించారు.పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించారు భట్టి. ఈ క్రమంలో యాత్ర బహ్మణపల్లి గ్రామంలో ప్రవేశించగా.. అక్కడి ప్రజలు భట్టికి స్వాగతం పలికారు. గౌడ సామాజికవర్గం విజ్ఞప్తి మేరకు వారితో కలిసి కల్లు తాగారు. యాత్రలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యల గూర్చి ఆరాతీస్తున్నారు. అడుగడుగునా సీఎం కేసీఆర్ చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ ను గెలిపించాలని  ప్రజలను కోరారు. భట్టి కల్లు సేవించడం పట్ల బ్రాహ్మణపల్లి వాసులు సంతోషం వ్యక్తం చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్