20.7 C
Hyderabad
Thursday, February 19, 2026
spot_img

శంకరనగరంలో వైసీపి,టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

    నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం శంకరనగరంలో వైసీపి,టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా టీడీపీ శ్రేణులు గ్రామంలో సంబరా లు చేసుకుంటూ వైసిపి వర్గీయుల ఇళ్ల వద్ద టపాకా యలు పేల్చడంతో చెలరేగిన వివాదం ఘర్షణకు దారితీసింది. దీంతో వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణుల పై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తల దాడిలో ఏడుగు రికి తీవ్ర గాయాలు అయ్యాయి. నలుగురు టిడిపి, ముగ్గురు వైసీపీ కార్యకర్తలు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. మిగిలిన నలుగురికి ఆత్మ కూరు ప్రభుత్వ ఆసుపత్రికలో వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచా రించి కేంద్ర బలగాలతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్